ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుందని, దౌర్జన్యంతో కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ �
Cop Washing MLA Car | ఒక ఎమ్మెల్యే కారును ఆయన సెక్యూరిటీకి చెందిన పోలీస్ అధికారి కడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీన�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందులో పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేసి మరో పార్టీ�
ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram), ప్రముఖ జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలు ప్రమాణం స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు.
MLA Sabitha Reddy | ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
BJP MLA Threatens To Quit | మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
శంషాబాద్ మండలం సుల్తాన్పల్లిలో 75 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాలకు పైగా భూము లు ఒక మాజీ ఎంపీ తనవంటూ డాక్యుమెంట్లు చూపారు.
MLA Becomes MinisterTwice | ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రి అయ్యారు. రొటీన్కు భిన్నంగా విచిత్రంగా మంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ అసాధారణ సంఘటన జరిగింది.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో బుధవారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక స
‘మానకొండూర్ ఎమ్మెల్యే అసలు పీఏను నేనే’ అంటూ ఓ వ్యక్తి చెలామణి అవుతూ.. వివిధ వర్గాల నుంచి వసూళ్లకు దిగుతూ.. దందాలు నడిపిస్తున్న తీరుపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘షాడో ఎమ్మెల్యే’ శీర్షికన ప్రచురితమైన కథ�
MLA Padi Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి తెలంగాణ ను ఆంధ్రా లో కలుపడం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలన తెలంగాణలో స్వర్ణ యుగమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరులో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం