MLA Ramarao Patel | మండలంలోని కల్లూరు శ్రీ దత్త వెంకట సాయి ఆలయ పరిసరాల్లో గుప్తా మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భూమి పూజ చేశారు.
korutla Mla Sanjay | కోరుట్ల : ప్రజా రంజక పాలకుడు శ్రీరామచంద్రుడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం నిర్వహించిన శ్రీ స�
Nizamabad | కంటేశ్వర్, ఏప్రిల్ 05 : భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో �
MLA Sanjay | మెట్పల్లి, ఏప్రిల్ 5: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి 12వ ర్యాంకు దక్కింది. ఈ మేరకు ఆ సంస్థ సర్వే జాబి�
KTR | ప్రభుత్వం ఉన్న లేకున్నా.. పదవి ఉన్నా..లేకున్నా ..ఆపదుందన్నా అంటే అర క్షణం ఆలోచించకుండా అక్కున చేర్చుకునే మనసున్న రామన్న మరో మారు తన దయార్థ హృదయాన్ని చాటుకున్నారు.
“భయ్యా.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక నా దగ్గర రూ.8 కోట్లు తీసుకున్నావ్. అవి కాకుండా ఎంపీ ఎన్నికల్లో నా వాళ్లని గెలిపించేందుకు అదనంగా డబ్బులు కూడా ఇచ్చాను. నువ్వు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా పని చే�
PEDDAPLLY | పెద్దపల్లి: ఉపాద్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.
gangula | కమాన్ చౌరస్తా, మార్చి 30 : వృత్తి విద్యా కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తు బంగారం మాయమవుతుందని, విద్యార్థులు భవిష్యత్తు ఉన్న కోర్సులను ఎంచుకొని రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
KORUTLA | కోరుట్ల, మార్చి 29: కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవల
Birthday Celebrations | నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ ఇంటి వద్ద బాన్సువాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
MLA Talsani | రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు (High Court) సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుక�
Wanted To Be A Militant | ఆర్మీ అధికారి చిత్రహింసల తర్వాత తాను ఉగ్రవాదిగా మారాలనుకున్నానని జమ్ముకశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఒక సీనియర్ అధికారి చర్య వల్ల వ్యవస్థపై తనక�
ఇటీవల సైబర్ మోసాలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హానీ ట్రాప్, న్యూడ్ వీడియో కాల్స్తో బెదిరించడం ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు.