పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు.
Double lane road | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి డబుల్ లైన్ల రహదారిని నిర్మించాలని గ్రామానికి చెందిన యువ నాయకులు వసంతపు రాజు ప్రభుత్వాన్ని కోరారు.
పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మంగపేటలో శుక్రవారం 721 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్�
జూన్ మాసంలో జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ జిల్లా నాల్గవ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. ఈమేరకు తంగళ్లపల్లి మండల కేంద్�
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ లోనీ మసీదు వద్ద రూ. 20లక్షలు, గ్రేటర్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధ
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం శివారులోని సర్వే నంబర్ 334 లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్తో కలిసి సోమవారం స్థలపరిశీలన
MLA Anil Jadhav | ఇటీవల కురిసిన వర్షాలతో వరి,జొన్న పంటలు తడిసాయని ,రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తడిసిన పంటలను కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
Grain procurement | ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఖానాపూర్ఎమ్మెల్యే వెడమ బొజ్జును రైతులు నిలదీశారు.
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
కళాకారులకు, కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని గోదావరి కళా �
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల గోదాంలో జీలుగు విత్తనాల పంపణీనీ పెద్దపల్ల
BRS | కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అనుచరులు దాదాపు 100 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షు