అమ్మా.. బాగున్నవా.. తాత ఎలా ఉన్నవే.. అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుకెళ్లారు. శుక్రవారం ఆయన సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి అందజేశారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారుల�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో పేరుకపోయినా సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకొవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు వచ్�
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితేరాజుపల్లి, భూపతిపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే పర్యటిం
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో 235 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 27 మంది లబ్ధిదారులకు ₹27,03,132ల కల్యాణ లక్ష్మి, షాదీ
రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారి గా కోరుట్ల పర్యటనకు వచ్చిన ఎస్సి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శనివారం కోరుట్లలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ క�
టీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
వనమహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ప్రాంగణంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఆరోగ్యవంతమైన భవ�
బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీస
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మ
రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాదులో శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప జేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మ�