బండ్లగూడ : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో బావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. అదివారం జ్య
శంషాబాద్ రూరల్, నవంబర్ 26 : పేదలకు ఆరోగ్య సంజీవనిగా సీఎం సహాయనిధి ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడకు చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్�
వ్యవసాయ యూనివర్సిటీ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ముస్లీమ్లు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో సులేమాన
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫ�
బండ్లగూడ : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ రైతులను అదుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం న
శంషాబాద్ రూరల్ : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్
మైలార్దేవ్పల్లి : నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్లోని పద్మశాలిపురం , ల
శంషాబాద్ రూరల్, నవంబర్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని సుల్తాన్పల్లి, కేబిదొడ్డి గ్రామాల్లో కోటి రూపాయల అభివృద్ధి పనులను సర్
బండ్లగూడ : బైరాగిగూడ ప్రాంతంలోని పలు కాలనీలలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు చంద్రశేఖర్, రవీందర్రెడ్డిలు కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి విజ్ఞప్త
బండ్లగూడ: నియోజకవర్గంలో అన్ని కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవలసిన అవసరం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ ఫేస్ 4�
అత్తాపూర్ : పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీయం రిలీఫ్ఫండ్ వరంలా మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. శనివారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని పాండురంగానగర్కు చెందిన లక్ష్మ�
మణికొండ : ప్రజా సంక్షేమం మా సర్కారు ప్రధాన లక్ష్యమని, శివారు మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నా రని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం నార్స�