మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోన�
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషా బాద్ మండలం పెద్దతూప్రకు చెందిన బేగరి చెన్నయ్య అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంప�
మణికొండ : ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా పాటుపడుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది పనులకు శంఖుస�
శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్�
శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మండలంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో బుధవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల�
శంషాబాద్ రూరల్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాధులు రాకుండా ప్రజలను కా�
మైలార్దేవ్పల్లి : భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచదేశాలకు చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరి�
శంషాబాద్ రూరల్ : రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పాలమాకుల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ కే శ్రావణ్గౌడ్
అత్తాపూర్ : సమాజంలో కుల, మత, లింగ వివక్ష బేదాలను సమూలంగా వ్యతిరేకించిన మహనీయుడు బసవేశ్వరుడు అని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం అయన అత్తాపూర్ బసవేశ్వర సంఘం ఆధ్వర్యంల�
మణికొండ : పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి, �
బండ్లగూడ : సావిత్రి బాయి పూలే జయంతి సందర్బంగా జ్యోతిబా పూలే ఉత్సవాల కమిటి అధ్యక్షులు బంగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అత
అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉ్న స్మశానవాటికను దశల వారిగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులలో కలిసి స్మశానవాటికను పరీశీలించారు. గత