ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్లోని రతన్నగర్లో రూ. 15లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ సంగీత గౌరీశంకర�
శ్రీ రామకృష్ణుడు సొంత మతాన్ని ఎక్కడా ప్రకటించలేదని అన్నారు. అన్ని మతాలను అంగీకరించే ఏకైక ఉదాత్తమైన మానవ సమాజం నిర్మించడానికి ఆయన ప్రయత్నం చేశారన్నారు. అన్ని మతాలలో కూడా సాటి మనిషిని ప్రేమించాలనే చెప్ప�
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
ఎవరూ నిరుద్యోగులుగా ఉండొద్దని, శిక్షణ తీసుకొని అవకాశం ఉన్న రంగాల్లో ఉపాధిని పొందాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్ప�
మైలార్దేవ్పల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్లోని ఎన్ఎస్ఆర్ కిక్ బాక్సింగ్ ఆకా
అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మైలార్దేవ్పల్�
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన సురేశ్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు
పండుగలా జననేత జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుచోట్ల దుస్తులు, పండ్లు పంపిణీ మణికొండ, జోన్ బృందం ఫిబ్రవరి 17 : బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్�
ప్రజలు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడలో 23లక్షల నిధులతో నిర్మించనున్న పైప్లైన�