పారిశ్రామిక రంగంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ కాటేదాన్ �
హైదరాబాద్ చుట్టుపకల ప్రాంతాల అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు 84 గ్రామాల ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు.
మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో 72 మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు సోమవారం సురక్షితంగా రాష్ర్టానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
మీ కోసం నిస్వార్థంగా పని చేశానని, మీ ఆత్మీయతే నాకు కొండంత బలమని... అందుకే మూడు సార్లు మీరంతా నా బలగమై అఖండ విజయాన్ని అందించారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసం వద్
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�
భావి తరాలకు నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’
బీఆర్ఎస్తోనే దేశంలో అనేక మార్పులు వస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం, పాలమాకుల గ్రామంలో బీజేపీకి చెందిన కవిత కృష్ణ, బాలరాజు, యాదయ్య, శ్రీనివాస్, కృష�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు.