నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు శంషాబాద్ మున్సిపల్ వైస్�
MLA Prakash Goud | ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( Mla Prakash Goud) తెలిపారు.
Mla Prakash Goud | తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉద్భవించిన బీఆర్ఎస్ 10 ఏండ్లలో ప్రజా అవసరాలను తీర్చడంలో ముందంజలో ఉందని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్
రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట్లో కాంగ్రెస్ మైనార్టీ విభాగానికి చెందిన సుమారు 300 మంది మైనార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్లు గోపాల సునీత, విజిత ప్రశాంత్ యాదవ్ల నేతృత్వంలో �
మీ బిడ్డగా.. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్�
తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ విజయం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మేయర్ మహేందర్గౌడ్ తెలిపారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు శ్రీలతాసురేశ్గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, పల�
కుల మతాలకు అతీతంగా పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ వల్లే బీఆర్ఎస్లో భారీ చేరికలు జరుగుతున్నాయని, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
పేదలకు అండా గులాబీ జెండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో పార్టీ కార్యాలయాన�
అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని.. గ్రామ స్వరాజ్యం కేసీఆర్తోనే సాధ్యమైందని.. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని.. రైతుల కష్టాలు తీర్చేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాజేంద�
మాది అభివృద్ధి మంత్రం.. ప్రతిపక్షాలది మాటల మంత్రమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని.. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు