బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజే యాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ కేబీఆర్ పార్కులో బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం
సికింద్రాబాద్, బోయిన్పల్లికి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని..సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యతోనే సాధ్యమని గుర్తించి విద్యాసంస్థలు నిర్వహిస్తున్న�
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. నియోజకర్గ పరిధిలోని కిస్మత్ఫూర్, బైరాగిగూడలోని అభ్యుదయ నగర్కాలనీ,
మహానగర దాహార్తికి ఇక దిగులే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ పుష్కలంగా తాగునీరు అందనున్నది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలన�
కోట్లాది రూపాయాలతో శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం రూ. 5.70 కోట్లతో శంషాబాద్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మున్సిపల్ చై
రాజేంద్రనగర్ నియోజక వర్గం అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బ్ర
విద్యార్థులకు మంచి విద్యానందించడం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి కల్పనను అలవర్చుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Himayathsagar | రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
మణికొండ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తో పాటు ఎమ్మెల్సీ బండప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ల
ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీలో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అ
తెలంగాణ ముద్దుబిడ్డ, సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభాకర్రెడ్డి జయంతిని పు�
పట్టణప్రగతితో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్�