శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మండలంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో బుధవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంమోహన్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, మోహన్రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రావణ్గౌడ్, నీరటి రాజుముదిరాజ్, కృష్ణగౌడ్, రవీందర్నాయక్ తదితరులు ఉన్నారు.