సిద్దిపేట అంటే ఆదర్శం, అభివృద్ధి, అవార్డులకు చిరునామా అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లాంటి నాయకుడు ఉండడం సిద్దిపేట ప్రజల అదృష్టమని చినజీయర్ స్వామి అన్నారు. సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వా
వాల్మీకి మహర్షి జన్మస్థలమైన వల్మిడిలో రూ.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు పాలకుర్తిలోని సోమన�
సమతామూర్తి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం సమతామూర్తి ని దర్శించుకున్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా ఈకార్యక్రమానికి విచ్చేశారు. తొ
Statue of Equality | ముచ్చింతల్ క్షేత్రంలో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల అంకురార్పణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యార�
ఉదయం నుంచే పూజలు మొదలు 14న పూర్ణాహుతితో ముగింపు మణికొండ, ఫిబ్రవరి 1: హైదరాబాద్ మహానగరానికి మరో కలికితురాయిగా నిలిచిపోనున్న శ్రీ రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవాలకు బుధవారం నుంచి అంకురా
శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదివారం ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చే నెలలో నిర్వహించే శతాబ్ద
శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మండలంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో బుధవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల�
చినజీయర్స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, దయాకర్రావు హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామానుజ విగ్రహ ప్రా�