హైదరాబాద్, ఆగస్ట్ 23(నమస్తే తెలంగాణ): మానవ సమాజం ప్రశాంత జీవనం కొనసాగించాలనే లక్ష్యంతో ‘గడప గడపకూ భగవద్గీత’ కార్యక్రమానికి కృష్ణం వందే జగద్గురుమ్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రూపొందించ�
ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) అన్నారు. సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమంలో చ�
ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ చినజీయర్స్వామితో కలిసి దుబ్బాక బాలాజీ ఆలయ ప్రారంభోత్సవం దుబ్బాక, ఆగస్టు 20: ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్ర భుత్వాలు ఆలయాల ఆదాయాన్ని వాడుకుంట�
సిద్దిపేట : ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదే నని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
హిమాయత్నగర్, ఆగస్టు 15: గోమాతను రక్షించుకుని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ అయ్యప్ప సేవా సమితి పాద�
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 11: సమాజ హితానికి యజ్ఞం చేయాలని, తద్వారా సత్ఫలితాలు వస్తాయని చిన జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలోని గోదాసమేత మన్నారు రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్�
ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న �
చిన జీయర్ స్వామి| నల్లగొండ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రవీంద్రభారతి/సుల్తాన్బజార్, ఆగస్టు 9: సీనియర్ పాత్రికేయులు, హైదరాబాద్ చరిత్ర గ్రంథకర్త ఎస్ఎన్రావు రచించిన ఫేమస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ-2020 పుస్తకాన్ని సోమవారం భాస్కర ఆడిటోరియంలో త్రిదండి చిన్నజీయర�
శంషాబాద్, జూన్ 29: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడికి ప్రకృతి సిద్ధమైన నైవేద్య రూపంగా సాత్విక, వైదికమైన ఆహారాన్ని అందించే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని చినజీయర్ స్వామి అన్నారు. తిరుమల తిరుపతికి �
సిటీ బ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రతి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్
శంషాబాద్, మే 22: సమాజంలో ఆధ్యాత్మికత, సత్కర్మలు, యజ్ఞయాగాదులతోనే మానవాళి మనుగడ, జగద్రక్షణ సాధ్యమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఉద్భోదించారు. శంషాబాద్ మండలం
శంషాబాద్, మే 20: దివ్యసాకేత పుష్కర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణ, వేదపండితుల సమక్షంలో గురువారం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, వి�
శంషాబాద్, ఏప్రిల్ 18: త్రిదండి చిన జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్ రామానుజుల 1004వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిసినవి. ఈ నెల 15న జీయర్ స్వామి వారు ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ పరిధిల�