ప్రారంభించిన చిన జీయర్ స్వామి ఐదు రోజుల పాటు దివ్య సాకేత క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు శ్రీశ్రీ త్రిదండి చిన శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్ రామానుజుల 1004వ తిరునక్షత్�
అత్యంత పవిత్రంగా ఆరాధిస్తున్న గోవును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. గురువారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో గోవును పరిరక్షించాలని కోరు తూ యు�
చినజీయర్ స్వామి సూచన ముషీరాబాద్, ఏప్రిల్ 1: గ్రామస్థాయి నుంచి గోమాత పరిరక్షణ జరిగితేనే భూ మాత పచ్చదనంతో పరిఢవిల్లుతుందని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. గో సంతతిని పెంపొందించేందుకు ప్రభుత్వాలు ప�