శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్లో ప్రధాని కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమాకుల గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్న సంబంధిత వ్యక్తులు మిషన్
శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదివారం ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చే నెలలో నిర్వహించే శతాబ్ద
శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్�
శంషాబాద్ రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మండలంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో బుధవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల�
శంషాబాద్ : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏది లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్ధేశ్యం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్�
వనస్థలిపురం : కోట్లాది కుటుంబాలకు ఆసరాగా ఉండే జీవితబీమా సంస్థకు ఏజేంటు ఆత్మలాంటివారని త్రిదండి రామా నుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. ఎల్ఎఐసీ ఏజెంట్స్ ఫెడరేషన్ (లియాఫీ) హైదరాబాద్ డివిజన్ 18వ సర్వసభ్య స�
శంషాబాద్: ఏపీ సీఎం జగన్ ను కలిసిన చినజీయర్ స్వామి సహస్రాభ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీసులో జీయర్ స్వామి శనివారం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప
శంషాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి వ
Ramanuja Sahasrabdi Millenium Celebrations | వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమతామూర్తి పేరిట భగవత్ రామామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జీయర్స్వామి ధ్యాన్ ఫౌండేషన్ నూతన గోశాల నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ అహోబిల జీయర్స్వామి భూమి పూజ చేశారు. కాగా గోశాలను రెండెకరాల విస్తీర్ణం