శంషాబాద్ రూరల్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మల్కారం పీఏసీఎస్ సోసైటి పరిధిలో గోదాం నిర్మాణం కోసం మల్కారం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం �
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29: అందరూ భక్తిభావా న్ని అవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న గో ల్కొండ గ్రామంలో సర్
మైలార్దేవ్పల్లి : యువకులు ఉద్యోగాలు వచ్చేవరకు ఆగకుండా ఏదైన స్వయం ఉపాధి చేసుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం మై�
Cemetery అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉన్న స్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు అని విధాలుగా కృషిచేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. స్మశానవాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ హైదర్గూడ �
బండ్లగూడ,డిసెంబర్ 21: శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ మహేందర్గౌడ్, కార్పొ
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 16 : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని నర్కూడలో గౌడ సంఘం భవన నిర్మాణానికి, పిల్లోనిగూడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ
మణికొండ, డిసెంబర్ 10: మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోకాపేటకు చెందిన దంపతు లు దుర్గం రాజు, దుర్గం మౌనికలు మృతి చెందగా, ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన విషయం తెలిసిం దే.. ఈ ఘటనపై చలించిన నార్సింగి
భక్తి భావం పెంపొందించుకోవాలి హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి,ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ విజయ కనక దుర్గా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మైలార్దేవ్పల్లి,డిసెంబర్10: ఆలయాలు నిర్మించడం పూర్వ జన్మ
అత్తాపూర్, డిసెంబర్ 9: కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార
అత్తాపూర్ : కార్మికుల కర్షకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందనని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గు�
మైలార్దేవ్పల్లి,డిసెంబర్7: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్�
బండ్లగూడ,డిసెంబర్ 5: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లికి చెందిన శైమాల్ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్వ�
బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్�
మైలార్దేవ్పల్లి : పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివి�