బండ్లగూడ: నియోజకవర్గంలో అన్ని కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవలసిన అవసరం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ ఫేస్ 4�
అత్తాపూర్ : పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీయం రిలీఫ్ఫండ్ వరంలా మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. శనివారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని పాండురంగానగర్కు చెందిన లక్ష్మ�
మణికొండ : ప్రజా సంక్షేమం మా సర్కారు ప్రధాన లక్ష్యమని, శివారు మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నా రని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం నార్స�
మణికొండ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నార�
మైలార్దేవ్పల్లి : లక్ష్మిగూడలో ఉన్న శ్మశాన వాటిక సమస్య పరిష్కరించి అభివృద్ది చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మి�
మియాపూర్, అక్టోబర్ 27 : మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా పటిష్టమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు, దీని వల్ల వీధులు రహదారులలో పరిశుభ్రత సైతం నెలకొంటుందని ప్రభుత్వ విప్ �
అత్తాపూర్ : శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి నామస్మరణతో అత్తాపూర్ రాంబాగ్ మారుమోగింది. రాంబాగ్లో మూడు రోజులుగా మైసమ్మతల్లి ప్రతిష్టాపన పూజలు జరుగుతున్నాయి. బుధవారం చివరి రోజున అమ్మవారి ప్రాణ ప్రతిష్టను న�
మైలార్దేవ్పల్లి : దసరా పండుగను నియోజకవర్గం ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నెలకోల్పిన
శంషాబాద్ రూరల్ : తెలంగాణ ఆడబిడ్డల పండుగా బతుకమ్మ వేడుకలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర�