మణికొండ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నార�
మైలార్దేవ్పల్లి : లక్ష్మిగూడలో ఉన్న శ్మశాన వాటిక సమస్య పరిష్కరించి అభివృద్ది చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మి�
మియాపూర్, అక్టోబర్ 27 : మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా పటిష్టమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు, దీని వల్ల వీధులు రహదారులలో పరిశుభ్రత సైతం నెలకొంటుందని ప్రభుత్వ విప్ �
అత్తాపూర్ : శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి నామస్మరణతో అత్తాపూర్ రాంబాగ్ మారుమోగింది. రాంబాగ్లో మూడు రోజులుగా మైసమ్మతల్లి ప్రతిష్టాపన పూజలు జరుగుతున్నాయి. బుధవారం చివరి రోజున అమ్మవారి ప్రాణ ప్రతిష్టను న�
మైలార్దేవ్పల్లి : దసరా పండుగను నియోజకవర్గం ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నెలకోల్పిన
శంషాబాద్ రూరల్ : తెలంగాణ ఆడబిడ్డల పండుగా బతుకమ్మ వేడుకలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర�
బండ్లగూడ,అక్టోబర్ 12: సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. ఉప్పర్పల్లిలోని పొంగి పొర్లుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థా�
శంషాబాద్ రూరల్ : పూలను పూజించే అరుదైన సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మంగళవారం శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ఆ
మణికొండ : యువతచూపు టీఆర్ఎస్ వైపు ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మణికొండ మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 200