శంషాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా స్థానిక వైఎన్ఆర�
మైలార్దేవ్పల్లి : పేదల వైద్యం కోసం సీయం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం గగన్ పహాడ్ ప్రాంతానికి చెందిన జే నవనీత సదానంద్క
వ్యవసాయ యూనివర్సిటీ : ఆపదలో ఉన్నవారికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడొద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సులేమాన్ నగర్ కాలనీకి చెం�
బండ్లగూడ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్కు చెందిన ఇక్బాల్కు రూ. 2 లక్షలు, నర్సింహ్మకు రూ. 32 వేల సీఎ�
మైలార్దేవ్పల్లి : గణనాధుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.శుక్రవారం ఉదయం నేతాజీ నగర్లో ఏర్పాటు చేసిన వి�
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం తప్పకుండా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.శుక్రవ�
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 16 : ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయించుకోవాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండ�
మణికొండ, సెప్టెంబర్ 15 : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు నిధులు మంజూరుచేసినా సకాలంలో పనులను చేపట్టకపోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క�
మణికొండ : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులను మంజూరుచేసినా సకాలంలో పనులు చేపట్టక పోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. కోకాపేట-గండిపేట వరకు
వ్యవసాయ యూనివర్సిటీ : నిరుపేదల ప్రాణాలకు భరోసా నిచ్చే ఏకైక పథకం సీఎం రిలీఫ్ఫండ్ , రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం సులేమాన్
శంషాబాద్, సెప్టెంబర్ 14: శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. మంగళవారం శంషాబాద్లోని ఎంపీడీవో కార్యాలయంలో శంషాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశ�