మణికొండ, సెప్టెంబర్ 15 : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు నిధులు మంజూరుచేసినా సకాలంలో పనులను చేపట్టకపోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క�
మణికొండ : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులను మంజూరుచేసినా సకాలంలో పనులు చేపట్టక పోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. కోకాపేట-గండిపేట వరకు
వ్యవసాయ యూనివర్సిటీ : నిరుపేదల ప్రాణాలకు భరోసా నిచ్చే ఏకైక పథకం సీఎం రిలీఫ్ఫండ్ , రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం సులేమాన్
శంషాబాద్, సెప్టెంబర్ 14: శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. మంగళవారం శంషాబాద్లోని ఎంపీడీవో కార్యాలయంలో శంషాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశ�
అత్తాపూర్, సెప్టెంబర్ 12: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్కు చెందిన ముఖ్యనాయకులు ఆదివారం ఆయనను కలిసి సమస్యలను విన్నవించారు. జీహెచ�
శంషాబాద్ రూరల్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆదివారం శంషాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద (న్యాస్) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రె
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 9 : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �
శంషాబాద్ రూరల్, శంషాబాద్ : పేదలకు కార్పొరేట్ వైద్యమందించడానికి ప్రభుత్వం కృఫి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మండలంలోని నానాజీపూర్ గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్య చ
బండ్లగూడ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గుర్తుంపునిచ్చిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ �
మణికొండ : పేదల ప్రజల పాలిట సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయల సహకారాలను అంది�
మణికొండ: నగర శివారు మున్సిపాలిటీలను సమగ్ర అభివృద్దిలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిప�
మైలార్దేవ్పల్లి, సెప్టెంబర్ 6: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో�