మైలార్దేవ్పల్లి : అప్పాచెరువు నిండినప్పుడల్లా వరద నీరు రోడ్డుపై పారుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. సోమవ
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభి�
మైలార్దేవ్పల్లి : రాష్ట్రంలోని ఆడపడుచులకు అన్నగా, అండగా, భరోసానిచ్చే నాయకుడు సీయం కేసీఆర్ అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు.బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్�
శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల
బండ్లగూడ : నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదు రూపాయల భోజన పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున�
అత్తాపూర్, సెప్టెంబర్ 29: ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అత్తాపూర్ పరిధిలో�
శంషాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం (సీతారామచంద్రస్వామి) ఆలయ మరమత్తులు చేయడం కోసం దాతల సహారంతో పూర్తి చేస్తామని అందుకోసం అనుమతి ఇవ్వాలని రాజేంద్రనగర�
మైలార్దేవ్పల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ అప్పా చెరువు, పల్లె చెరువులోకి భారీగా వరుద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రెండు
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�
బండ్లగూడ : టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్
శంషాబాద్, సెప్టెంబర్ 23: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా వైఎ�