బండ్లగూడ,అక్టోబర్ 12: సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. ఉప్పర్పల్లిలోని పొంగి పొర్లుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థా�
శంషాబాద్ రూరల్ : పూలను పూజించే అరుదైన సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మంగళవారం శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ఆ
మణికొండ : యువతచూపు టీఆర్ఎస్ వైపు ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మణికొండ మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 200
మైలార్దేవ్పల్లి : అప్పాచెరువు నిండినప్పుడల్లా వరద నీరు రోడ్డుపై పారుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. సోమవ
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభి�
మైలార్దేవ్పల్లి : రాష్ట్రంలోని ఆడపడుచులకు అన్నగా, అండగా, భరోసానిచ్చే నాయకుడు సీయం కేసీఆర్ అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు.బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్�
శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల
బండ్లగూడ : నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదు రూపాయల భోజన పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున�
అత్తాపూర్, సెప్టెంబర్ 29: ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అత్తాపూర్ పరిధిలో�
శంషాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం (సీతారామచంద్రస్వామి) ఆలయ మరమత్తులు చేయడం కోసం దాతల సహారంతో పూర్తి చేస్తామని అందుకోసం అనుమతి ఇవ్వాలని రాజేంద్రనగర�
మైలార్దేవ్పల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ అప్పా చెరువు, పల్లె చెరువులోకి భారీగా వరుద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రెండు