శంషాబాద్ రూరల్, ఆగస్టు 18 : ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన మల్లేశ్కు 25,000, మంజులకు 25,000 రూపాయల సీఎం �
శంషాబాద్ రూరల్, ఆగస్టు 17 : గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ కమిటీలు, కార్యకర్తలు కీలకమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ, మల్కారం టీఆర్ఎస�
శంషాబాద్ రూరల్: గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ, మల్కారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్న�
బండ్లగూడ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంఘర్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహరించాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్ అమోయ్కుమార్ పేర్కొన్నారు.మంగళవారం ఆయన రాజేంద్రన�
శంషాబాద్ రూరల్, ఆగస్టు 11 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం శంషాబాద్ �
బండ్లగూడ: రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని ఐదు, ఎనిమిదవ వార్డు
శంషాబాద్ రూరల్, ఆగస్టు 5 : గీతకార్మికులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం ఎక్సైజ్శాఖ, గీత కార్మికుల ఆధ్వర్యంలో చౌదర్గూడ గ్రామంలో ఈత మొక్కలు నాట
బండ్లగూడ, ఆగస్టు 2 : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అన్ని డివిజన్ల వా�
గౌలిదొడ్డిలో తాగునీటి ట్యాంకు ప్రారంభం హాజరైన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, జూలై 31 : ప్రజల దాహర్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మిషన్భగీరథ పథకాన్ని యజ్ఞంలా తీసుకుని శక్తివంచనలేకుండా
కొత్త కార్డుదారులకు ఆగస్టు నుంచి అందనున్న రేషన్ బియ్యం లబ్ధిదారుల ముఖాల్లో విరబూసిన సంతోషం శంషాబాద్, జూలై 27: బడుగు, బలహీన వర్గాలైన పేదలకు ఆహార భద్రత, ఆహార సమస్య లేకుండా చేయడం, సామాజిక భద్రతపై సీఎం కేసీఆర
శంషాబాద్ రూరల్, జూలై 20 : సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా పేదలకు ఆరోగ్య భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్ గ్రామాని�
హిమాయత్ సాగర్ | నగర శివారులోని హియాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు.