ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ 51 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత మణికొండ, జూలై 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సోమవారం గండ�
మైలార్దేవ్పల్లి, జూలై17 : జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఉచితంగా నీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ తెలిపారు.
బండ్లగూడ/శంషాబాద్ రూరల్, జూలై 15 : పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కిస్�
ఒక్కో వార్డులో 22 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా కౌన్సిలర్లు గ్రామాలు, వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న ప్రజాప్రతినిధులు 20 లక్షల మొక్కలు లక్ష్యంగా ఏర్పాట్లు మణికొండ, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం అత్య�
మణికొండ, జూలై 12 : ప్రజా అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో�
బండ్లగూడ, జూలై 11 : మానవాళి మనుగడకు మొక్కలు కీలకమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. ఆదివారం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మేయర్ మహేందర్గౌడ్, డిప్యూట
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపురేఖలు మారాయి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మొక్కలు నాటిన నాయకులు శంషాబాద్, జూలై 10: పట్టణాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని అందులో భాగంగా చేపట్టిన పట్టణ ప్రగతితో మున్సిపాల�
బండ్లగూడ, జూలై 9 : ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం శివరాంపల్లిలో ఎమ్మెల్యే అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి హరితహారం కార్యక్రమంల�
పట్టణప్రగతితో మారుతున్న రూపురేఖలు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన మన ఊరూ వాడలను సంరక్షించుకోవడం మన బాధ్యత ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మణికొండ, జూలై 7 : దేశాని�
మైలార్దేవ్పల్లి, జూన్ 26 : నియోజకవర్గంలోని కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లిలోని తన నివాసంలో 26 ఏండ్ల క్రితం మూత పడిన కంపెనీలో పనిచేసిన 136 మంది ఉద
శంషాబాద్, మే 19: కరోనా విపత్కర పరిస్థితులలో కరోనా రోగులు, బాధితుల పట్ల మానవతతో సేవలందించాలని, అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడడం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రవేట్ దవాఖానలపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మ