శంషాబాద్ రూరల్ :గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు �
మణికొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చారిత్రాత్మక చెరువులకు పూర్వకళను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ స్పష్టంచేశా�
మణికొండ, ఆగస్టు 28 : స్పోర్ట్స్ పార్కులతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన �
కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పీరం చెరువులో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన బండ్లగూడ,ఆగస్టు 24: బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను చేపట్టేం
శంషాబాద్ : అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మంగళవారం నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన శంషాబాద్ ము
బండ్లగూడ :బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్�
టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ కమలం పార్టీ నిర్ణయాలు నచ్చకే టీఆర్ఎస్లోకి.. మణికొండ, ఆగస్టు 22: మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజా సమస్యలపై స�
శంషాబాద్ రూరల్, ఆగస్టు 23 : మండలంలోని పాలమాకుల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్గౌడ్ను రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో సోమవారం ఎమ్మెల్యే ప్రకాశ్
శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్గౌడ్ను రెండోసారి ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో ఆయన సోమవారం రాజేంద్రనగర్ ఎమ�
-టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్-పార్టీ నిర్ణయాలు నచ్చకనే అధికార పార్టీలో చేరిన: కౌన్సిలర్ నవీన్-ఐదుకు చేరిన ఆ పార్టీ బలం, మరో ఇద్దరు వచ్చే చాన్స్..-డైలామాలో మున్సిపాలిటీ పాలకవర�
శంషాబాద్ రూరల్, ఆగస్టు 20 : పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్పల్లి, కాచారం, రామన్నగూడ, మదన్పల్లి పాతతండా, మదన్పల�
శంషాబాద్ రూరల్: నిరుపేదలకు కార్పోరేట్ వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటు�