గ్రామ సభల ద్వారా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను గుర్తిస్తామని, నియోజవర్గానికి 7500 గృహాలు మంజూరు చేయిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావే�
Balagam Mogilaiah | దుగ్గొండి : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఈ పథకంతో ఆర్థికంగా నిలదొక�
కార్మికులకు అండగా, తోడుగా ఉంటానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మేడే సందర్భంగా సోమవారం ఆయన స్టేషన్రోడ్డు ఎస్2 సెంటర్లోని ఆటో కార్మికుల అడ్డా వద్ద కార్పొరేటర్ గందె కల్పన ఆధ్వర్యంలో జ�
ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో బుధవారం 70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీ లేఖలను అందించారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించార�
ఉత్తర యుద్ధం అద్భుతమైన కార్యక్రమమని, నర్సంపేటలో దీన్ని చేపట్టడం అభినందనయమని, దాన్ని రాష్ట్రమంతటా కొనసాగిద్దామని, శభాష్ అంటూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినంద�
ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం పట్టణంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థ�
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.
ఆంధ్రా నేతలు కేంద్రంలోని బీజేపీకి మోకరిల్లారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ ఆర్డర్లు అమలు చేయటం తప్ప ఆంధ్ర ప్రజల బతుకు కోసం ఎప్పుడైనా, ఏమైనా చేశారా? అని నిలదీశారు.
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గురిజాలలో బుధ�
జాతీయ ఉపా ధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈజీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని �