పోడు రైతుల కలను సాకారం చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. త్వరలోనే పోడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నర్సంపేటకు మెడికల కళాశాల మంజూరైందని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలే�
సీఎం కేసీఆర్ రైతులకు పోడు పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని, పోడు పట్టాలను అందించి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం నర
ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. నర్సంపేట బార్
నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను శనివారం ఆయన హైదరాబాద్ నుం
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ జక్క అశోక్ ఆధ్వర్యంలో లింగగిర�
గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అవుతున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ
సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా �
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నదని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని నాగారంలో నర్సంపేట ఎమ్మెల్�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నేడు రాష్ట్రంలోని రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నర్�