తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, సాధించ�
ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభ�
ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన అకాల భారీ వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రూ.61కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. క్రాప్లోన్ డబ్బు ఖాతాల్లో జమవుతున్నట్లు వస్తున్న మెసేజ్లను చూసి సంతోషపడుతున్నారు. రెండో రోజు సైతం హనుమక�
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికై ఆ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం ని�
బీఆర్ఎస్ నేతల ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం ఆయనతోపాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్
బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.
సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న వేళ మూడు గంటలు చాలంటూ ‘కరెంటు కుట్రలు’ సృష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు కదంతొక్కారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రబాబునాయుడి ప్రతినిధి అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఆయన వేపచెట్టుతండాలో 365 జాతీయ రహదారిపై రేవంత్రెడ్డి దిష
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉమ్మడి మంగళవారిపేట గిరిజన రైతులకు పట్టాలిచ్చాకే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, హక్కుపత్రాలను రైతుల చేతుల్లో పెట్టి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని నర్స�