తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నర్�
సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న సహకార సంఘ భవన సముదాయ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని సూరిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖ
గాలివాన శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. నగరంలోని 36వ డివిజన్ చింతల్లో అతలాకుతలమైంది. ఈదురు గాలులు వీచి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. డివిజన్లో సుమారు వందకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారి�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు, కొనుగోలు, ట్రాన్స్పోర్ట్ ఏజె
పిడుగుపాటుకు రైతు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నర్సంపేట మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భోజ్యనాయక్తండాకు చెందిన బానోతు సుమన్(32), జ్యోతి దంపతులకు ఇద్దరు
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.01కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ప్రారంభించా�
బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడిగ జంగాల కళా�
మక్కల కొనుగోళ్లు వరంగల్ జిల్లాలో జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 35 కొనుగోలు కేంద్రాలకు ఆమోదం తెలుపగా, ప్రస్తుతం 21 ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 9వేల క్వింటాళ్ల కొనుగోలు పూర్తయ్యింది. మరో రెండు రోజు�
ర్సంపేట నియోజకవర్గంలోని ఎస్టీ రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరులో పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్�
భర్త వేధింపులు భరిం చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయ త్నం చేసిన రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవా�
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చ