స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. గత నెల 16న సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప�
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రామలింగయ్యపల్లి సొసైటీ గోదాం ఆవరణలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
Warangal | వరంగల్ : ఆ కవల అమ్మాయిలు( Twin Sisters ).. సరిగ్గా ఏడాది క్రితం ఒకే వేదికపై వివాహం( Marriage ) చేసుకున్నారు. యాధృచ్చికంగా మళ్లీ ఒకే రోజు ఇద్దరు మగ బిడ్డలకు( Male Childrens ) జన్మనిచ్చారు. దీంతో ఆ కవలల భర్తలు, కుట�
దుగ్గొండి మండలంలోని కేశవాపురం, నాచినపల్లి, లక్ష్మీపురం ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దుగ్గొండిలో ఎమ్మెల్యే పాల్గొ
‘రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కాలం చెల్లింది. విపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకా ఎంతోకాలం వారు ప్రజలను తప్పుదోవ పట్టించలేరు.
విపక్షాల అబద్ధపు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లిలో పది గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధు�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడమే అందరి లక్ష్యం కావాలని, సమన్వయంతో ముందుకెళ్లి ముఖ్యమంత్రిని �
పాకాల చెరువుకు వస్తున్న గోదావరి జలాలు, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు, పీఎన్జీ సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖాన నర్సంపేట సొంతం. నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది.
గులాబీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గంలో మొదటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్, మ�
వడగండ్ల బాధితులకు భరోసానిచ్చేందుకు రైతు బాంధవుడు వస్తున్నాడు. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలై ఆగమైన రైతన్నకు కొండంత ధైర్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వరంగల్, మహబూ�
గత ప్రభుత్వాల హయాంలో బీళ్లుగా ఉన్న భూములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. నీళ్లు లేక నెర్రెలు వారిన చెరువులు, కుంటలు గోదారమ్మ పరవళ్లతో నిండుకుండలను తలపిస్తున్నాయి.
కేంద్రం సహకరించక పోవడం వల్లే రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం నర్సంపేటలో గత ఏడాది వడగండ్లతో నష్టపోయిన రైతులకు రూ.8.89 కోట్ల వ�
మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.