కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి నిధులు తేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం కిషన్రెడ్డికి పెద్ది బహిరంగ �
మహిళలను అందరూ గౌరవించాలని నర్సంపేట ఎమెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకు రూ.6.50 కోట్లతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు, అలాగే గ్రామంలో రూ.1.50 కోట్లతో నిర్మించ�
పాడి గేదెల పథకం పైలట్ ప్రాజెక్టుగా నర్సంపేట డివిజన్ ఎంపికైందని, ఒక్కో యూనిట్కు 70 శాతం సబ్సిడీపై మ్తొతం వెయ్యి యూనిట్లకు రూ. 14 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శుక్రవారం ఒక ప్�
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డివిజన్ స్థాయి మహిళా క్రీడోత్సవాలను శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే తొలుత క్రీ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న పిలుపునిచ్చారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మహిళలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పో�
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రకటించారు. గురువారం నర్సంపేటలో ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించారు.
సంత్ సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో సేవాలాల్ 284వ జయంతి భోగ్ భండారో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఏకం �
పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ నిరుపేదలకు 24 గంటలపాటు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ముగ్దుంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ఆయన ప్�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే పాకాల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మొదట నాజీతండాలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.