గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురిసిన వడగండ్ల వానకు నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి, మక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్ల పరిహారం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద
రాష్ట్రంలోని పెద్ద నగరాలకు పోటీగా నర్సంపేట పట్టణం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
బ్యాంకులు అర్హులకు సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధ్యక్షతన బుధవ�
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 20 లక్షల వ్యయంతో ట్రాక్టర్లు, హార్వె
‘ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో ప్రశ్నిస్తున్నావా?’ అంటూ వైఎస్ షర్మిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.