Kalyana Lakshmi | నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 95 మంది మహిళలకు రూ. 95.11 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు.
నెక్కొండ : పల్లెల సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పేట ఎంపీటీసీ బాదావత్ దస్రు గురువారం కాంగ్రెస్కు రాజీనామ చేసి టీఆర్ఎస్�
దుగ్గొండి : సబ్బడ వర్గాలకు అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్నాడని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మం�
వీణవంక : ఈటల రాజేందర్ గత్యంతరం లేక బీజేపీ నుంచి పోటీచేస్తున్నాడని, ఇదంతా పోలింగ్ వరకేనని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ప్రచారంలో భాగంగ�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్ది బీజేపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
అన్నం పెట్టే రైతన్నలను హత్య చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్లో నలుగురు అన్నదాతల హత్య బీజేపీ వినాశనానికి నాంది. ఈ ఘటన మన ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ రైత�
నర్సంపేట రూరల్ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యా
నర్సంపేట రూరల్ : మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోశారని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో వందశాతం ర�
కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ ని�
వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం ఎమ్మెల్యే పెద్ది సు�