నియోజకవర్గంలో 135 మంది కార్మికులకు రూ. 7.70 కోట్ల పెండింగ్ క్లెయిమ్స్ విడుదలైనట్లు బీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బీ అత�
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
వైస్ షర్మిల తన పాపదయాత్రలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయొద్దని, ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
రూ.150 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మండలంలోని రుద్రగూడెంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు పనులను శనివారం ప్రారంభించారు.
మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రెండో బస్టాండ్ సెంటర్ నుంచి రంగాపురం వరకు బీటీ రెన్యువల్ పనులను ఆదివారం ఆయన ప్
ప్రపంచ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గంలో వరద ప్రవాహానికి దెబ్బతిన్న 74 పీఆర్ రోడ్ల మరమ్మతుకు రూ.63.88కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వి
అద్దె ఇంట్లో చనిపోతే శవాన్ని ఇంటి ఆవరణలో వేసు కోవడానికి కూడా యజమానులు ఒప్పుకోని పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ కరో నా వచ్చిందంటే ఆ కుటుంబాన్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు.