వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామస్థులంతా బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు గులాబీ కండువా కప్పుకున్నారు
మండలంలోని నాగారం గ్రామంలో ప్రతిపక్షం ఖాళీ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డు మెంబర్లు, వందకు పైగా కుటుంబాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన నర్సంపేట రైతాంగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గత మార్చిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయ
‘ప్రతి పక్షాల కు అధికారం ఇస్తే వ్యవసాయ రంగాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాయి. ఏమాత్రం ఆదమరిచినా 18శాతం పన్ను వేసే అవకాశం ఉంది’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండ
నర్సంపేటలో ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, పని చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించా�
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. మహేశ్వరంలోని శివానీ పబ్లిక్ స్కూల్లో శనివారం నాల్గవ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ �
రాష్ట్ర సర్కారు పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో ఒకేరోజు 3.26 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఊరూరా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో స�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలో లేని 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాల
ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్ర
సమాజం గర్వించదగిన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలను శుక్రవారం పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన 40 మంది కాంగ్రెస్, బీ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల�
వరంగల్ జిల్లాకు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. శనివారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 31ని విడుదల చేసింది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుండగా, ఇప్ప�
నర్సంపేట నియోజకవర్గ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టు వరంగా మారనుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల