కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 14వ వార్డుకు చెందిన ముస్లింలు బుధవారం పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరార�
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్కే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటుకాలపల్లికి చెందిన 15 కుటుంబాలు ప�
దళితబంధు ఇచ్చింది దేశంలోనే తెలంగాణలో మాత్రమేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో తెలంగాణ దళిత ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది గెలుపుకోసం పని
ప్రతిపక్షాలవి చిల్లర వేషాలని, వారు చివరి వరకు నిలబడరని, మధ్యలోనే పారిపోతారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని సర్వాపురంలో 4, 5, 6, 16వ వార్డుల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశ�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలను కోరారు. నర్సంపేట 16వ వార్డులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు పెద్ది �
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ రాష్ట్రంలో చిమ్మచీకట్లేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, మాందారిపేట, గోవి�
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సం
ముస్లిం మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని జీఆర్ గార్డెన్స్లో క్రైస్తవ ఆశీర్వాద కృతజ్ఞత సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగ
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ క�
గత పాలకుల హయాంలో కనీస సౌకర్యాలకు నోచుకోని నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దానని, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని బోల్లోని
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మ�
ప్రతిపక్ష నాయకులు చీకటి కలయికలు, రాజకీయ ఒప్పందాలు చేసుకుంటున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.