నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలు�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ, వారెంటీ లేదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేళ్లలో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చేశానని, తాను చేసిన పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపి
మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధ�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి కేసీఆరే గ్యారెంటీ ముఖ్యమంత్రి అని, సరైన గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద
‘ఒక్కసారి గెలిపిస్తేనే కోట్లాది రూపాయలతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశా. రెండోసారి గెలిపిస్తే మొదటి దానికి రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తా’ అని నర్సంప�
ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నాయకులతో కలిసి ఊరూరా తిరుగుతూ ప్రతి గడపకూ ఎన్నికల మ్యానిఫెస్టోను చేరుస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాలతో మమేకమవుతూ ప్రజలకు ర�
‘ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి’.. ‘మీ బిడ్డగా వచ్చా.. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి’.. ‘ఒకసారి ఆలోచించండి.. అభివృద్ధి చేసిన కారుకే మీ ఓటు వేయండి’ అంటూ ఆకట్టుకునే నినాదాలతో బీఆర్ఎస్ అభ్యర్థులు
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు శనివారం నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని భూదేవి, శ్రీదేవి సమేత వేణుగోపాల-వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే �
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మితే ప్రజలు ఆగమైపోతరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో 50 కుటుంబాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి
ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డికే ప్రజల మద్దతు ఉందని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం నర్సంపేట పట్టణంలోని 2
తనను మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం భాంజీపేటలోని కాంగ్ర�
నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికే దక్కిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. నర్సంపేటలోని 12, 13, 14, 10, 20వ వార్డులో బ�