సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట 24వ వార్డుకు చెందిన 12 కుటుంబాలు కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం రాములునాయక్తండా నుంచి కాంగ్రె�
బీఆర్ఎస్ సర్కారుతోనే మహిళా సాధికారత సాధ్యమని, అందుకోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
దశాబ్దాల నాటి పాకాల రైతుల కల త్వరలోనే సాకారం కానుండడం ఆనందంగా ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేటలోని మున్నేరు వాగుపై రూ. 18.70 కోట్లతో బ్రిడ్జి, చెక్డ్యాం, బోజెర్వు గ్ర�
మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. వందశాతం రాయితీపై ప్రభుత్వం అందించిన 6.14 లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే గురువారం మాదన్నపేట పెద్ద చెరువులో వదిలారు.
నర్సంపేటలో ఈ నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
చివరి రక్తపు బొట్టు నియోజకవర్గం అభివృద్ధికే దారపోస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై మండలంలోని లెంకాలపెల్లి, దస�
గ్రామీణ ప్రాంత మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్ప�
ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేంద�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో విపక్షాల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని, దీంతో పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగిపోతున్నాయని నర్