నర్సంపేట రూరల్: సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. మహేశ్వరంలోని శివానీ పబ్లిక్ స్కూల్లో శనివారం నాల్గవ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ టార్గెట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ‘క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. ఆటల్లో గెలుపు, ఓటములు సహజం’ అని అన్నారు.