చివరి రక్తపు బొట్టు నియోజకవర్గం అభివృద్ధికే దారపోస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై మండలంలోని లెంకాలపెల్లి, దస�
గ్రామీణ ప్రాంత మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్ప�
ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేంద�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో విపక్షాల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని, దీంతో పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగిపోతున్నాయని నర్
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామస్థులంతా బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు గులాబీ కండువా కప్పుకున్నారు
మండలంలోని నాగారం గ్రామంలో ప్రతిపక్షం ఖాళీ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డు మెంబర్లు, వందకు పైగా కుటుంబాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన నర్సంపేట రైతాంగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గత మార్చిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయ
‘ప్రతి పక్షాల కు అధికారం ఇస్తే వ్యవసాయ రంగాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాయి. ఏమాత్రం ఆదమరిచినా 18శాతం పన్ను వేసే అవకాశం ఉంది’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండ
నర్సంపేటలో ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, పని చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించా�
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. మహేశ్వరంలోని శివానీ పబ్లిక్ స్కూల్లో శనివారం నాల్గవ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ �
రాష్ట్ర సర్కారు పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో ఒకేరోజు 3.26 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఊరూరా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో స�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలో లేని 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాల
ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్ర