ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే వార్డు కార్యాలయాల ఏర్పాటు చేయడం జరిగిందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నూతన వార్డు కార్యాలయాన్ని చిక్కడపల్లి మున్సిపాల్ మార్క�
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. వానకాలం వస్తున్నందున అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిచే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని, అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్న
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లుకూలిపోగా నాలాలు పొంగి ఇండ్లలోకి వరద నీరు చే�
Hyderabad | బీఆర్ఎస్ హయాంలోనే ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, తమ కంటే ఎక్కువ అభివృద్ధి ఇతర నాయకులు చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రతిపక్షాలకు సవాల్
పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్లోని గంగపుత్ర సంఘంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్�
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని సబర్మతినగర్ బస్తీలో సోమవారం హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల�
భోలక్పూర్లో యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత 20 రోజుల క్రితం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపా ల్, భోలక్పూర్ డివిజన్ కార్పొరేటర్ గౌసొద్దీన్ తహతో కలిసి డివిజన్లోని బడీ
గత కొన్నేండ్లుగా శంకరమఠం విజిటేబుల్, ఓల్డ్ రామాలయం ప్రాం తాల ప్రజలకు ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.