ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి భోలక్పూర్లోని ఆషీర్ఖానలో మహ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంప�
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద్నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార�
యువత స్వామి వివేకాందను స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ పేర్కొన్నా రు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్లోని బహదూర్యార్జంగ్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను ఆయన సందర్�
ఇంటి పక్కన ఉండి పిలిస్తే పలికే నేత కావాలో..? పాత బస్తీ నేత కావాలో? ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు తెలుసునని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రం నర్సింగ్రావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
హైదరాబాద్ మహా నగరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రేటర్లో ప్రచారం ఊపందుకున్నది. పార్టీలన్నీ ఇంటింటి ప్రచారానికి తెరలేపాయి.
పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు అండ గా నిలవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
పదేండ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బస్తీల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను గమనించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఆదరించాలని ఆ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల�
డివిజన్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్లోని కృష్ణానగర్లో రూ. 5 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మా
హౌసింగ్ బోర్డు షాపుల సమస్యలు పరిష్కరించాలని బంగారు తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మంగళవారం రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని �