విద్యారంగంలో తెలంగాణను యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు అనేక నిధులు కేటాయిస్తున్నారని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాలో ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల హుస్సేన్సాగర్ సర్ప్లస్ న�
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రధాన రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో రూ. 59.30 లక్�
హైదరాబాద్ అంటే ట్రాఫిక్ పద్మవ్యూహం.ఇది ఒకప్పటి మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్డీపీ పథకంతో ఈ ట్రాఫిక్ సుడిగుండాలను ఒక్కొక్కటిగా ఫ్లై ఓవర్ల రూపంలో ఛేదిస్తున్నది.
సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా బహుజనులను అవమాన పర్చిన వారిని వదిలిపెట్టమని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి కేట�
భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్
బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో భవిష్యవాణి, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువత కేరింతల నడుమ ఫల�
దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా, దేశానికి దిక్సూచిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం అడిక్మెట్ డివిజన్ రాంనగర్ ఈసేవా వద్ద ఏర్పాటు చేసిన బీఆ
అడిక్మెట్ డివిజన్ రాంనగర్ ప్రధాన రోడ్డులో చాలాకాలంగా ఎదురవుతున్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మార్గం సుగగమైంది. రాంనగర్ ఈ సేవా, రాంనగర్ చౌరస్తా-చేపల మార్కెట్ రోడ్డులో మురుగు నీటి లీకేజీ సమస్య ప�
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అడిక్మెట్లోని న�