నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదారాబాద్ సెంట్రల్ వార్షికోత్సవం శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అత�
తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదడువాపు వ్యాధి నివారణకు ప్రభుత్వం అందజేస్తున్న జేఈ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తల్లదండ్రులకు సూచించారు
పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను 24 మంది లబ్ధిదారులకు
రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాటు ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లి
బస్తీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారం
భారత రాజ్యాంగ దినోత్సవం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వచ్చే ఏడాది జూన్ నెలాఖరుకల్లా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపార�
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, బీసీలకు బీజేపీ వ్యతిరేకమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ న�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.