ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, బీసీలకు బీజేపీ వ్యతిరేకమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ న�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.