తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, ఆయా వర్గాల నేతలు నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగుల తిరుపతి మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్
బేగంపేట్లో తొమ్మదిన్నరేండ్లలో 90 శాతం సమస్యలను పరిష్కరించామని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బేగంపేట్ డివిజన్ ఫంక్షన్ విల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బూత్�
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పార్టీ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనపడుతో�
ముచ్చటగా మూడోసారి మనదే విజయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయనతో పాట
కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాలనీ 4, 7వ
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ �
అనంతరం కేపీహెచ్బీ కాలనీలోని కల్వరి టెంపుల్ రోడ్డులో శ్రీలాపార్కు ప్రైడ్ నుంచి ముళ్లకత్వ చెరువు ఎస్టీపీ వరకు రూ.11.63 కోట్లతో చేపట్టనున్న సీవరెజ్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరికలతో గులాబీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల ను�
లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మాధవరం క
కూకట్పల్లి డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన ఇంటింటికీ పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. మహిళలు ఎమ్మెల్యే కృష్ణారావుకు బొట్టుపెట్టి హారతిచ్చి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. సం�
కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ను నంబర్వన్ గా తీర్చిదిద్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్లో భారీ వర్షాన్ని సైతం లె�
కండ్లెదుటే కనబడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కేపీహెచ్బ�