కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ �
అనంతరం కేపీహెచ్బీ కాలనీలోని కల్వరి టెంపుల్ రోడ్డులో శ్రీలాపార్కు ప్రైడ్ నుంచి ముళ్లకత్వ చెరువు ఎస్టీపీ వరకు రూ.11.63 కోట్లతో చేపట్టనున్న సీవరెజ్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరికలతో గులాబీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల ను�
లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మాధవరం క
కూకట్పల్లి డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన ఇంటింటికీ పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. మహిళలు ఎమ్మెల్యే కృష్ణారావుకు బొట్టుపెట్టి హారతిచ్చి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. సం�
కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ను నంబర్వన్ గా తీర్చిదిద్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్లో భారీ వర్షాన్ని సైతం లె�
కండ్లెదుటే కనబడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కేపీహెచ్బ�
ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజ�
మినీ ఇండియాను తలపించే కూకట్పల్లి నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమం.. సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీస్సులతో మూడోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్య�
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అ�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మా
తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ�