ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజ�
మినీ ఇండియాను తలపించే కూకట్పల్లి నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమం.. సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీస్సులతో మూడోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్య�
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అ�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మా
తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ�
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పక్కా ప్రణాళికతో కార్యచరణ చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
60 ఏళ్లలో కాని అభివృద్ధి 9 ఏళ్ళలో చేశామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కా�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమాలకు సమప్రాధాన్యతనిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బుధవారం కూకట
దశాబ్దలుగా అభివృద్ధికి నోచుకోని పార్కులు తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతున్నాయి. పార్కు స్థలాలను గుర్తించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదం పంచేలా ఆధునికరిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలతో భరోసా కల్పించడం జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన�
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ పారిశ్రామికవాడలోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి కార్య�