తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
పీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో రెండున్నర ఎకరాల ఖాళీ స్థలాన్ని పార్కు, క్రీడా ప్రాంగణంగా, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేపీహెచ్బీ కాలనీలోని హౌసింగ్బోర్డు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దులో.. వేర్వేరు గ్రామాలకు చెందిన భూమిపై కన్నేసి.. ఓ గ్రామంలోని సర్వే నంబర్తో మర�
కూకట్పల్లి నియోజకవర్గంలోని డ్రైనేజీ పైప్లైన్లు, రోడ్ల సమస్యలను గత పాలకులు పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతం అనేక సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేపీహెచ్బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ ఆహ్లాదకరమైన పార్కులుగా అభివృద్ధి చేయడం జరిగిందని స్థానిక ప్రజలు ఈ పార్కులను సద్వినియోగం చేసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావ�
ఆరోగ్యమే మహాభాగ్యమని.. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కాలినడక, వ్యాయామం, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Kukatpally | రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కేపీహెచ్బీ కాలనీలోని ఫేజ్ -9లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును కేటీఆర్ ప్రారంభించారు.