కూకట్పల్లి, నవంబర్3: కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కృషి చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి, నవంబర్2: బాలానగర్లో డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ ఆవులరవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం శంకుస్థాపన చేశారు. బాలానగర్ డివిజన్ పరిధిలో రూ. 1.
కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 31 : దేశంలో ఐదువందలకు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం సర్దా
సిటీబ్యూరో, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఒక ఫంక్షన్కు భోజన సదుపాయాలు సమకూర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది ఏకంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 20
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు దిశానిర్ధేశాలు చేస్తున్నా�
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్న�
బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్
బాలానగర్ : ఫతేనగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో రూ. 2.39 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకు
కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 7 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్ల�
అల్లాపూర్ : కూకట్పల్లి నియోజకర్గాన్ని సమస్యలు లేని నియోజకర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకర్గంలో పరిధిలోనీ అల్లాపూర్ డివిజన్ లో రూ.8.31 కోట్లతో చేపడుతున్�
బాలానగర్, సెఫ్టెంబర్ 3 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో రూ.2.76 కోట్ల నిధులతో పలు అభి�
బాలానగర్, ఆగస్టు 16 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మెరుగైన అభివృద్ధి జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ ఆర్ఆర్నగర్ నుంచి శంకర్ ఎన్క్�