కేపీహెచ్బీ కాలనీ, జూలై 4 : రాష్ర్టాన్ని పచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్తులు కావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్�
మూసాపేట, జూలై 3: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం మూసాపేట డివిజన్ పరిధిలోని కబీర్నగర్ నుంచి రామారావు నగ�
పట్టణ ప్రగతి నగరంలో పండుగ వాతావరణంలా ప్రారంభమైంది. పదిరోజుల పాటు కొనసాగనున్న ప్రగతిని స్థానిక నాయకులు లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు మొక్కలు నాటడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చా�
ఎమ్మెల్యే కృష్ణారావు అభివృద్ధి పనులు పరిశీలన నత్తనడకన పనులు .. కాంట్రాక్టర్పై ఆగ్రహం కేపీహెచ్బీ కాలనీ, జూన్ 30 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 29 : దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృ�
కూకట్పల్లి, జూన్28: కూకట్పల్లి నియోజక వర్గంలోని ప్రతి డివిజన్ను ప్రత్యేక ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధి వెంకట
బేగంపేట్ జూన్ 22: బేగంపేట డివిజన్ అభివృద్ధికి రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయించామని, త్వరలోనే అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా�
మూసాపేట, జూన్ 15 : కరోనా సంక్షోభ సమయంలోనూ అభివృద్ధి పనులు ఎక్కడా ఆగకుండా పూర్తి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో రూ. 27 లక్షల అంచనా వ�
బేగంపేట్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వ
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 11 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ల
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 5 : భవిష్యత్ తరాలు భూమిపై మనుగడ సాధించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మె�