మూసాపేట, జూన్ 15 : కరోనా సంక్షోభ సమయంలోనూ అభివృద్ధి పనులు ఎక్కడా ఆగకుండా పూర్తి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో రూ. 27 లక్షల అంచనా వ�
బేగంపేట్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వ
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 11 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ల
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 5 : భవిష్యత్ తరాలు భూమిపై మనుగడ సాధించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మె�
కేపీహెచ్బీ కాలనీ, మే 28 : మానవతా ద్రక్పథంతో స్వచ్ఛంద సంస్థలు ఉచిత ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, దిశ
కేపీహెచ్బీ కాలనీ, మే 17 : రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షంనీటి కాలువల విస్తరణ పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆ�
కూకట్పల్లి నియోజకవర్గంలోని దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి దళిత ఐక్యవేదిక నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణారావును మర్యాదపూర్వ కంగా కల