కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సరిహద్దులో ఉన్న ఐడీపీఎల్ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ.. వారికి అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలనంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిందని.. పేదలకు సంక్షేమ ఫలాలందిస్తూ ఆదర్శవంతమైన చేస్తుందని.. చేసిన పనులనే ప్రజలకు చూపించి వివర
తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో డివిజన్ కార్పొరేటర్ ఆ�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
పీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో రెండున్నర ఎకరాల ఖాళీ స్థలాన్ని పార్కు, క్రీడా ప్రాంగణంగా, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేపీహెచ్బీ కాలనీలోని హౌసింగ్బోర్డు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దులో.. వేర్వేరు గ్రామాలకు చెందిన భూమిపై కన్నేసి.. ఓ గ్రామంలోని సర్వే నంబర్తో మర�