బాలాజీనగర్ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామని అంతర్గత రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిప�
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
కేపీహెచ్బీ కాలనీలోని మలేషియన్ టౌన్షిప్ వెనుకాల ఖాళీ స్థలాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సరిహద్దులో ఉన్న ఐడీపీఎల్ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ.. వారికి అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలనంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిందని.. పేదలకు సంక్షేమ ఫలాలందిస్తూ ఆదర్శవంతమైన చేస్తుందని.. చేసిన పనులనే ప్రజలకు చూపించి వివర
తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో డివిజన్ కార్పొరేటర్ ఆ�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.